WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని స్వామి రావులపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని కోరారు.