కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం, పోతుకుర్రు, మాగాం గ్రామాలలో ఉన్న వేప చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇది అరిష్టమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో వేప చెట్టును దేవత గా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా వేప చెట్లు చాల
TPT: తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినం తిరుమలలో వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తుంబురు తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక
పల్నాడు: రెంటచింతల మండలం పాలువాయి గేటు సమీపంలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న దంపతులు మధ్య జరిగిన వాగ్వాదం ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటంలో మంచికల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మి ట్రాక్టర్ పైనుంచి కిందపడి గాయాల పాలయ్యింది. ఆమెను స్థానికుల
KRNL: గోనెగండ్ల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కర్నూలు కలెక్టర్ డా. సిరి తనిఖీ చేశారు. వంటశాల పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. స్టోర్లో బియ్యం, కూరగాయలు పరిశీలించగా ఎండిన పచ్చిమిర్చిపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిర
WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025-26విద్యా సం.కి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొ.మల్లం నవీన్ తెలిపారు. కళాశాలలో అర్థశాస్త్ర విభాగంలో, చరిత్ర విభాగంలో ఒక్కో గెస్ట్ పోస్టు ఖాళీగా ఉన్
MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్లో కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని, లేబర్ కార్డు ద్వారా పలు పథకాల
IPL 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాస్టర్ ప్లాన్ ఉంది. సాధారణంగా PBKS తరఫున వన్డౌన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. కానీ అనూహ్యంగా కూపర్ కనోలీ బరిలోకి ది
NRML: కార్మిక వ్యతిరేక కోడ్ను అమలు చేయరాదని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ఈ కోడ్లను అమ
TG: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’లో రాష్ట్రానికి 2 జాతీయ అవార్డులు వచ్చాయి. గుడ్ ఫర్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా మోతుకుపల్లి, పారదర్శక పాలన, అభివ
AP: అమరావతికి జగన్ వ్యతిరేకం కాదని, విశాఖ అభివృద్ధి కూడా తమ లక్ష్యమని YCP నేత కారుమూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల YCP పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.42 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంల