MDCL: అల్వాల్, కానాజీగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక హోమాల్లో పాల్గొనే భక్తులకు మరకత గణపతి లాకెట్ను మహాప్రసాదంగా అందజేయనున్నట్లు పేర్
పల్నాడు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఆర్డీవో బాలకృష్ణ హెచ్చరించారు. రంపిచర్ల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సేవలు సక్రమంగా అందించాలని సూచించారు. ఎటువంటి
HNK: వందేమాతరం స్పూర్తితో దేశ ప్రజలందరూ సంఘటితంగా ముందడుగు వేసి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయాలని ABVP తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు అన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూర్తి వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించా
JN: రైతు ఉత్పత్తిదారుల సంస్థలో రైతులు సభ్యత్వం తీసుకోవాలని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. నెల్లుట్ల గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుత
MLG: వెంకటాపూర్ మండలంలోని రామానుజాపురం గ్రామంలో నూతన మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందన్నా
GNTR: జిల్లా నూతన కలెక్టర్ సాయి కాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ ఇవాళ వారికి పింఛన్లు అందజేశారు. జిల్లాలో 2.53 లక్షల మంది పింఛను దార
AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వంపై తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 4న వైసీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలలో ప
KNR: సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో ఇంటింటికీ సామూహిక నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర, జిల్లా స్థ
MHBD: గెలిచిన 15 రోజుల్లో అంబేద్కర్ నగర మహిళల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చిన ఆరో వార్డు కౌన్సిలర్ తక్షణమే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలని సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం అంబేద్కర్ న
NLG: చందంపేట మండలం కంబాలపల్లిలో రెవెన్యూ భూ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. భూ రికార్డులను పారదర్శకంగా సరిచూసి, అర్హులైన ప్రతి రైతుకు పట్టా పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అధికారుల నిర్ణయంపై గ్రామ రైతులు హర్షం వ