NRML: రాంటేక్లో అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దుబాయ్లో ఉంటున్న భర్త పోశెట్టి నిరంతరం ఫోన్లో వేధిస్తూ, అనుమానించడంతో మనస్తాపానికి గురైన రజిత (26) మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పది రోజులుగా వేధింపులు మితిమీరడం
KRNL: అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి.నాగభూషణంకు లంచం కేసులో జిల్లా ఏసీబీ కోర్టు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.1.90 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2018లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్స్పెంటివ్
ELR: జిల్లాను మాదకద్రవ్య రహితంగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో అవగ
KDP: బద్వేల్ పురపాలక సంఘంలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఒకే రోజు రూ.46.50 లక్షలు వసూలైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఫీల్డ్ సిబ్బంది వసూళ్లు కొనసాగుతుండడంతో మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సర
కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం ముమ్మరంగా నిర్వహిస్తోంది. పోలీసులు అమలాపురంలో మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజ
WNP: గోపాల్పేట మండలంలోని పెద్దబండ తాండలో తుల్జా భవాని పూజను బంజారా సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు. తండావాసులు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
HNK: ఉమ్మడి జిల్లాలో యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం అమలులో ఆలస్యం జరుగుతోందని యువకులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం ప్రకటించిన ఈ పథకానికి SC, ST, BC మైనార్టీ వర్గాలకు చ
ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థులకు రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు
KMM: ఆడశిశు గర్భస్రావాలు, గర్భపాతాలు, లింగనిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా అవసరమని DMHO డా.రామారావు తెలిపారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండ ఉండటం కోసం PCPNDT చట్టం-1994ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు,
SS: రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి సవిత బుధవారం పరిశీలించారు. పావగడ ప్రధాన రహదారి నుంచి దొడగట్ట గ్రామం వరకు రూ.10.25 కోట్ల నిధులతో ఈ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యతను అధికారులతో కలిసి ఆమె స్వయంగా తనిఖీ చేశ