KRNL: అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి.నాగభూషణంకు లంచం కేసులో జిల్లా ఏసీబీ కోర్టు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.1.90 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2018లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్స్పెంటివ్ బిల్లు మంజూరు కోసం రూ.4 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.