తెలంగాణలోని లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించే TG LAWCET(డిగ్రీ), TG PGLCET(మాస్టర్స్)కు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హులైనవారు ఎలాంటి రుసుము లేకుండా ఇవాళ అప్లై చేసుకోవచ్చు. మే 18న పరీక్ష జరగనుంది. లాసెట్ దరఖాస్తు ఫీజు రూ.9
TPT: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. 40 ఏళ్ల చరిత్రలో ఏ పాలకులు చేయని అభివృద్ధిని రోజా వైసీప
KKD: ఫిబ్రవరి 28న సామర్లకోట(మం) వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం రానుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. విచారణ కమి
SRPT: ఐపీఎల్ నేపథ్యంలో అక్రమ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ యువతకు సూచించారు. ఆన్లైన్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చ
TG: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శివయ్య కోసం ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతర ఏప్రిల్ 3 వరకు జరగనుంది. జాతరకు లక్షలమంది భక్తులు తరలిరానున్నారు. అధికారులు ఇప్పటికే భక్తులక
KMR: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని బాన్సువాడ సీఐ తిరుపతి సూచించారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడి
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ ప్రజలకు తహసీల్దార్ రజని ఒక ముఖ్య గమనికను విడుదల చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న (PDS) బియ్యాన్ని, ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రేషన్ బియ్యం విక్రయం అక్ర
SDPT: బెజ్జంకి మండలంలో రేపు జరగనున్న శకటోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎడ్ల బండ్లు, లేదా ఇతర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా నియమాలను పాటించాలని ఎస్సై హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స
NLR: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో గల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను బుధవారం నుంచి 23 వరకు నిర్వహించాలని ఆర్ఏవో వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు కండక్ట్ చేయాలని సూచిం
KNR: వీణవంక సమ్మక్క-సారలమ్మ జాతర వివాదం కేసులో విచారణ ను సీబీ సీఐడీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న మరో 16 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు