TG: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శివయ్య కోసం ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతర ఏప్రిల్ 3 వరకు జరగనుంది. జాతరకు లక్షలమంది భక్తులు తరలిరానున్నారు. అధికారులు ఇప్పటికే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.