శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం సప్తమి: సా.4-58 తదుపరి అష్టమి; మృగశిర: రా.8-36 తదుపరి ఆర్ద్ర; వర్జ్యం: తె.4-28 నుంచి 5-58 వరకు; అమృత ఘడియలు: మ.12-24 నుంచి 1-54 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-41 నుంచి 12-29 వరకు; రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్య
దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 41.41 లక్షల అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఆధార్ అనుసంధానం, ఇ-పాస్ పరికరాల ద్వారా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని మంత్రి నిముబెన్ తెలిపారు. IT, GST డేటా ఆధారంగా తొలగింపు ప్ర
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలో ఛేదించింది. PBKS బ్యాటర్లు కూపర్ కానొలీ(72*) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. ప్రభుసిమ్రన్ సింగ్(37) రాణించాడు. గుజరాత్ బౌలర్లు ప
AP: మెరుగైన ప్రజారోగ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఒక ఉద్యమంలా కృషి చేయాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సంజీవని ప్రాజెక్టు’ను జూలై నాటికి రాష్ట్రమంతటా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా సుమారు 56.40 లక్షల మందికి వైద్య
TG: HYD మధురనగర్లోని ఓ బ్యాంక్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీ
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున లేఆఫ్స్కు తెరలేపింది. సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే సంబంధిత ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపించింది. మ
NLG: బొప్పారానికి చెందిన అనంతుల లింగయ్య (45) మృతిపై అనుమానాలతో అధికారులు మంగళవారం రీ-పోస్టుమార్టం నిర్వహించారు. గత వారం కడుపునొప్పితో మృతి చెందిన లింగయ్య, పాముకాటు వల్ల చనిపోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్న
AKP: పాయకరావుపేట పట్టణం శాంతి నగర్లో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ మహేశ్వర రావు మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా అందరూ సోదర భావంతో ఉండాలన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబా
విశాఖలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సేవలను ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశంసించారు. మంగళవారం ఆయనను దుశ్సాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 20 నెలల్లో ప్