BHNG: విద్యార్థులు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని అలవరచుకుని దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, NCC అధికారి దూడల వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం జడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కాలనీల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. రెవిన్యూ, పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై పౌర హక్కులు, సామాజిక న్యాయంపై అవగాహన కల్పించారు. చట్టపరమైన రక్షణలు, సమానత్వ
SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంగళవారం ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. నిర్మాణ పనుల
HYD: రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మూసీ పునర్జీవనం పనుల ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్ ద్వారా (musirrdc@gmail.com) మెయిల్ ఐడీకి ప్రజల అభిప్రాయాలు, సూచనలు
MDK: సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు రావాల్సిన నీటిని స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ప్రభుత్వం అడ్డుకుంటోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్చి 23న 0.3 టీఎంసీల నీటి విడుదలకు ప్రభు
TG: ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణాలు 10 కోట్లు పూర్తి సందర్భంగా జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో ‘మహాలక్ష్మి వేడుకలు’ నిర్వహించారు. ఉచిత బస్సు విషయంలో కొందరు మహిళలను అవమానిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఈ ప్రభ
కామారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్, మాచారెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యురాలు గ్యార లక్ష్మి మృతి చెందడంతో ఆమె పార్తివ దేహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్యార లక్ష్మి స్వగ్రామం పోతారం గ్ర
VSP: ఆంధ్రా యూనివర్సిటీ ఆ హబ్, టీఐఈ వైజాగ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘HackAP IoT’ హ్యాకథాన్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 72 బృందాలు పాల్గొనగా, 22 బృందాలు ఫైనల్స్కు చేరాయి. గ్రాండ్ ఫినాలేలో విద్యార్థులు తమ ఎల్ఓటి ఆధారిత వి
VZM: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అడ్రస్ చేస్తూ మంగళవారం పోస్ట్ కార్డు ఉద్యమం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా జరిపిన అనంతరం సీడ
ATP: ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి మార్గం సుగమం చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని 14వ బెటాలియన్ సిబ్బంది మంగళవారం ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వంలో రద్దయిన ప్రయోజనాలను తిరిగి కల్పిం