ASR: అనంతగిరి మండలం జామగూడ వాసుల 78 ఏళ్ల కల నెరవేరింది. మార్దగూడ జంక్షన్ నుంచి కమలాపురం మీదుగా జామగూడ వరకు 3 కి.మీ. బీటీ రోడ్డుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ డా.సియ్యారి దొన్ను దొర శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు. ‘అడవి తల్లి బాట’
SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు గాను బాలికలకు HPV టీకా పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారులు ప్రారంభించారు. 14 నుండి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేశారు. భవిష్యత్తులో మహిళలకు క్యాన్సర్ ము
TPT: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం వసంతోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతలతో స్వామివారికి అభిషేకం చే
PDL: మాచర్ల(మం) కొత్తపల్లిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె 1000 ఎకరాలలో మెగా వస్త్ర పార్కు అభివృద్ధి కోసం ఏపీ ఐసీసీ ఆధీనంలో ఉన్న 477.88 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం మిగిలిన 522.12 ఎకరాలకు భూ సేకరణ విషయమై వెల్దుర
NLR: జిల్లాలోని ఆలయాల అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం మొదలైన అం
AP: నక్సల్ రహిత దేశంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు కనీస స్వేచ్ఛ లేదని, వారిని మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలో ఆకులు తిన్నప్పు
NLG: మిర్యాలగూడ విశ్వ హిందూ పరిషత్ (భజరంగ్ దళ్ విభాగము) ఆధ్వర్యంలో శాంతినగర్ NSP క్యాంప్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నగర వీధుల్లో హనుమాన్ శోభాయ
మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బీజేపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మార్కాపురం పలకను ఆమెకు అందజేశారు. అనంతరం జిల్లాలోని సమస్యలను కలెక్టర్కు వి
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో బంగారు రథం చక్రాల ఎత్తు పెంపుకు ఆమోదం లభించింది. దళిత సత్రం కోసం రెండు మండపాలు, రూ.50 లక్షలు, రూ.10 లక్షల మరమ్మతుల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. 2026-27 వ
AP: సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా కుటుంబాలకు లబ