MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్లో కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని, లేబర్ కార్డు ద్వారా పలు పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులైన కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు ఉన్నారు.