ASF: సిర్పూర్ (U) మండల కేంద్రంలో SI రామకృష్ణ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, బీమా పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచ
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉల్లాస్ (FLNAT) పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. DEO విజయలక్ష్మి మునగాల, నక్కలపల్లి కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. జిల్లాలోని 13 మండలాలు, 255 పంచాయతీలు మరియు మున్సిపాలిటీల్లో జరిగిన ఈ పరీక్షకు 20,856 మంది మహిళలు హా
తల్లి అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని నటి కియారా అద్వాణీ పేర్కొంది. ఇప్పుడు తానొక ‘ఆడపులి’లా మారానని, మాతృత్వంతో తన ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపింది. పెళ్లయినా.. సిద్ధార్థ్తో తన బంధం, సరదా కబుర్లు ఏమీ మారలేదని, తామిద్ద
SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు వార్డు కౌన్సిలర్ కొండ వర్షినితోపాటు వార్డు ఆఫీసర్, బిల్ కలెక్టర్ను మున్సిపల్ పాలకవర్గం సత్కరించింది. ఆదివారం సిరిసిల్ల పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన
NRPT: విద్యా పరిరక్షణ కమిటీ నూతన జిల్లా కమిటీని ఆదివారం నారాయణపేట భగత్ సింగ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ రాష్ట్ర బాధ్యుడు కిష్టప్ప తెలిపారు. అధ్యక్షుడిగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప, ప్రధ
KNR: మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూడెం లక్ష్మీ డిమాండ్ చేశారు. బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై వి
TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టును రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో జాబితాను వెల్లడించింది. APR 1న H
SDPT: నంగునూరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంలో తమకు అన్యాయం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజా హర
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం ద్వాదశి: ఉ. 7-39 తదుపరి త్రయోదశి మఖ: సా. 3-18 తదుపరి పుబ్బ వర్జ్యం: రా. 11-18 నుంచి 12-54 వరకు అమృత ఘడియలు: మ. 12-56 నుంచి 2-30 వరకు దుర్ముహూర్తం: మ. 12-28 నుంచి 1-16 వరకు తిరిగి 2-53 నుంచి 3-42 వరకు రాహుకాలం: ఉ. 7-30
1908: నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం1935: తెలుగు రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం1943: తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం1967: సినిమా దర్శకుడు నగేశ్ కుకునూర్ జననం1983: తెలుగు సినీ హీరో నితిన్ బర్త్ డే* ప్రపంచ ఇడ్