JN: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని లింగాల గణపురం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాజీ జెడ్పీటీసీ మాట్లాడుతూ.. అవినీతి మరకలేని నాయకుడిగా కడియం శ్రీహరి పేరు సంపాదించారని, కడియం శ్ర
NZB: మాదకద్రవ్యాలకు స్వస్తి పలుకుదాం జీవితాన్ని ప్రేమిద్దాం” అనే నినాదంతో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ వల్ల కలిగే అ
SRD : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ఇంద్రపురి కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ
SRPT: పట్టణ అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బ్యాంక్వెట్ హాల్లో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క
సత్యసాయి: చిలమత్తూరు మండలం దేముకేతపల్లి వద్ద కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటన నెలకొంది. ఈ ఘటనలో వాహనాలు ద్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నార
2026 టీ20 ప్రపంచకప్ బ్లాక్ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ముంబైకి చెందిన మాజీ అండర్-19 క్రికెటర్ బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2,500 టికెట్ను ఏకంగా రూ. 25,000కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్
NTR: చందర్లపాడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపాడు గ్రామానికి చెందిన వెంకటపతి(80) తన ఇంటి వరండాలో రక్తపు మడుగులో మృతిచెంది కనిపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుక
W.G: స్వర్గీయ ఎన్టీఆర్ రైతు జన బంధువు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో పలు చోట్ల పార్టీ పతకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందమూరు గ్రామంలో ఆయన ఎన్టీఆర్ వి
MNCL: జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. పన్నుల వసూలు, మురుగు కాలువ వ్యవస్థ శుభ్రత, వర్షపు నీటి సంరక్షణ కార