E.G: గోకవరం మండలం పెంటపల్లిలో గ్రామస్థుల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ. పది లక్షల విరాళం ఇచ్చారు. జగ్గంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో పెంటపల్లి రామాలయం ని
KDP: చిన్నమండెం మండలం వండాడి గ్రామంలోని గాండ్లపల్లిలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో టీడీపీ నాయకులు డా. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగ
KRNL: ఇంజనీరింగ్, మెడికల్, బీటెక్ సీట్ల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప
HNK: మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. పెగడపల్లిలో ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతుంద
ATP: జిల్లాలో చేపట్టనున్న 2027 జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల సూచించారు. ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా తరగతుల ముగింపులో ఆయన మాట్లాడారు. మొదటి దశలో ఇండ్ల జాబి
JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపూర్, వేములకుర్తి, వర్షకొండ గ్రామాల్లో ఐస్ క్రీమ్ వాహనాలకు ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఇటీవల తీర్మానం చేశాయి. నాసిరకం ఐస్ క్రీమ్లను విక్రయిస్తుండడంతో చిన్నారులు అనారోగ్యం పాలవుతున్
BHNG: ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధి సమీపంలో బొడ్రాయి, పెద్ద రోలు వద్ద నివాసముంటున్న ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రీ, గౌతమిలు ఉన్నారు. మృతుడికి కుమారులు లేరు. దీంతో తం
KMM: కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పతనంతిట్ట జిల్
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఆదివారం వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి, స్వామివారిని దర్శించుకు
BDK: ఏప్రిల్ 10,11 తేదీల్లో హైదరాబాదులో నిర్వహించనున్న అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. అలాగే బొంబాయి తండాలో పోస్టర్ ఆవిష్కరించారు. జర్పుల రమేష్ అధ్యక్షతన జరిగిన నేత భూక్యా బిక్షం 1974లో