AP: అనంతపురం జిల్లాలో మద్యానికి బానిసైన భర్త(హనుమంతు)ను.. భార్యే చంపి పాతి పెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో నిందితురాలు చూపిన చోట తవ్వకాలు జరిపారు. హనుమంతు మృతదేహాన్
AP: అనకాపల్లి జిల్లాలోని పెదబోదుగల్లంలో TDP ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుదీర్ఘకాలంగా పార్టీనే నమ్ముకున్న పలువురు సీనియర్ కార్యకర్తలను హోం మంత్రి అనిత సత్కరించారు. అనంతరం వారి కాళ్లకు నమస్
IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ KKRతో జరిగిన మ్యాచ్తో ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇందులో IPLలో 278 మ్యాచ్లు, ఛాంపియన్స్ లీగ
ముంబై ఇండియన్స్ IPL-2026 చరిత్రలో శుభారంభం చేసింది. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో కోల్కతాపై ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ (78), రికెల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్లతో ఛేదించారు. ఈ
కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. MI ఓపెనర్లు రికల్టన్(81), రోహిత్(78) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో తిలక్(20), పాండ్యా(18*)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలో
ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 550 సిక్సర్ల మైలురాయిని దాటిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన ప్రపంచంలోని 9వ ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస
TPT: వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ భవనంలో మాజీ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 25 వార్డుల్లో చేప
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరఫున రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే రోహిత్ అర్ధశతకం (51*)తో అదరగొట్టాడు. మరోవైపు రికెల్టన్ (28*) అతనికి మంచి పార్టనర్షిప్ అందిస్తున్నాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరి
సత్యసాయి: జిల్లాలో ‘పీ4’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నిర్వహించనున్న వేడుకలపై కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాల