SDPT: మెదక్ ఏఎస్సీగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో హుస్నాబాద్ అదనపు కమిషనర్గా పనిచేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహ
KKR కెప్టెన్ అజింక్య రహానే టీ20 కెరీర్లో ఓ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా రహానే, టీ20ల్లో 200 సిక్సర్ల మార్క్ను దాటాడు. ఈ మ్యాచ్లో రహానే కేవలం 40 బంతుల్లోనే 67 పరుగులు చేశా
NGKL: కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ఆదివారం రాత్రి జుమ్మా మసీదు ముందు గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ హైమస్ట్ లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైమస్ట్ లైట్లు మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గ్రామ ప్రజలు అభినందన
MDK: నూతన విద్యాపాలసిలో ప్రతి గ్రామపంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి తరగతికి ఒక టీచర్ను, ప్రీ ప్రైమరీకి ఒక టీచర్ను కేటాయించాలని ఎస్జిటియు రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తూప్రాన్లో రాష్ట్ర శాఖ సమావేశం
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కండోమ్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా నిలిచిపోవడంతో, వాటి ఉత్ప త్తి గణనీయంగా పడిపోయింది. తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ కొరత ఏర్పడడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు కండోమ్ చిరిగిపోకుం
TG: సీఎం రేవంత్ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గోసంర
SRPT: కోదాడ పబ్లిక్ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, నూతన అధ్యక్ష, కార్యదర్శులు కత్రం సీతారామిరెడ్డి, పోటు రంగారావు ఆదివారం క్లబ్ ఆవరణలో ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలిపారు. వినోదం, వికాసం, విజ్ఞానం లక్ష్యాలుగా పాలకవ
KDP: సి.కె దిన్నె పరిధిలోని ఊటుకూరు సర్కిల్ వద్ద సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. మై
KRNL: అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శించారు. ఆదివారం రాంపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రకటించిన
HYD: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు కొనసాగాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వాని