SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి పొన్న వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు స్వామివారికి ప్రత్యేక మంగళహారతులు అందించి శోభాయాత్ర నిర్వహించారు. గ్రామమంతా భక్తి వాతావరణంత
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆదివారం అంబేడ్కర్ స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ పాల్గొన్నారు. అంబేడ్కర్ వ
సత్యసాయి: లేపాక్షి మండలం చోళ సముద్రం టోల్గేట్ వద్ద రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలను పరిశీలించి పత్రాలు చెక్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచి
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో KKR 220/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రహానే(67) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఫిన్ అలెన్ 37 పరుగులు చేశాడు. గ్రీన్(18) తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ, రాఘువంశీ (51), రింకూ సింగ్ (33) చివర్లో ధాటిగా ఆడి స్కోరు బో
TPT: బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్. నాయర్ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ
NLG: గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర కొరతను నిరసిస్తూ చిరు వ్యాపారులందరూ ఏకమై మార్చి 30న ‘స్వచ్ఛంద బంద్’కు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఆటంకాల వల్ల చిరు వ్యాపారాలు కుదేలవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు సివిల్
NLG: గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర కొరతను నిరసిస్తూ చిరు వ్యాపారులందరూ ఏకమై మార్చి 30న ‘స్వచ్ఛంద బంద్’కు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఆటంకాల వల్ల చిరు వ్యాపారాలు కుదేలవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు సివిల్
KKD: కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. రౌతులపూడి మండలం, ములగపూడి గ్రామంలోని SC పేటలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థుల సౌ
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని రామాలయంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు X వేదికగా పోస్ట్ చేశారు. రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించిన నమూనాను పోస్టులో పెట్టారు. ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో డా.ఈమని శివనాగిరెడ్డి నేతృత్
TG: రంగారెడ్డి జిల్లా మణికొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రిద్ధీస్ గ్రాండియర్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని వాళ్లంతా భయాందోళనలకు గురయ్యారు. ఫ్లాట్లోని వా