కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు RCM చర్చిలో మ్రాని కొమ్మల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తేలప్రోలు గ్రామపురి వీధుల్లో ఫాదర్ గోళ్ల విజయ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టలు పట్టుకుని యేసు క్రీస్తు కీర్తనలు పాడుతూ ప్రదక్షిణగా చర్
RR: ఎల్బీనగర్లో TG ఉద్యమకారుల ఫోరం నిర్వహించిన పత్రికా సమావేశంలో నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ తెలిపార
AKP: మునగపాక మండలం టి.సిరసపల్లిలో నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియంను టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆదివారం ప్రారంభించారు. యువత క్రీడాల పట్ల ఆసక్తి చూపించాలన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
HNK: మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజల నుంచి గ్రీవెన్స్లో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వ
VKB: బంట్వారం మండలం బొప్పునారం SC కాలనీలో మురుగు కాలువ సమస్య తీవ్రంగా మారింది. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలబారిన పడే ప్రమాదముందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న
VKB: నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలకు చదవడం, రాయడం వంటి వాటిని నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్ కార్యక్రమం’ ముఖ్య లక్ష్యమని ధారూర్ మండలం రాజాపూర్ సర్పంచ్ కురువ దివ్య అన్నారు. ఆదివారం స్థానిక పాఠశాల ఆవరణంలో మహిళా సంఘం సభ్యుల
కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గం.లకు కె.గంగవరం మండలం కోట గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 3:30 గం.లకు రామచంద్రపురం పట్టణం టీడీపీ పార్టీ కార్యాలయ
తిరుమలలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారిని నిత్యం మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున
WNP: గోపాల్పేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం (తేరు) అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మా
KMM: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం నేలకొండపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక శ్రీకర గార్డెన్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ (Arrive-Alive) పేరిట ఈ సదస్సు జరుగుతుందని ఎస్సై