E.G: నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో శ్రీ రాజగోపాల స్వామి, పార్వతి రామలింగేశ్వర స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదమంత్రాల మధ్య కార్యక్రమా
NZB: సిరికొండ మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంట ఎండుతోంది. బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పందిమడుగు, చీమలపల్లి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్ట దశలో ఉన్న పైరును కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్ నీటికి రూ. 1,000 చొప్పున వెచ్చించి నీటిని
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు మున్సిపల్ ప్రజలందరిప
SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించ
PDPL: ముత్తారం PHCలో రేపు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. రామగుండం మెడికల్ కాలేజీకి చెందిన ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ శిబిరంలో పాల్గొని కంటి, ఎముకలు, గైనిక్, చిల్డ్రన్, డెంటల్ సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రజలు ఆధార్ కార్డు, ఫ
VZM: కొత్తవలస వారపు సంత 2026-27కు సంబంధించి సోమవారం ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు MPDO ఎస్.రమణయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు గమనించి వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు. బహిరంగ వేలంకు సకాలంల
ప్రకాశం: మార్కాపురంలో బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి పోలీసులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. ఇకపై ఆ ప్రాంతాలపై నిఘా ఉంటుందని బ
GNTR: వాణిజ్య కార్యకలాపాల కోసం గృహ గ్యాస్ సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్న హోటళ్లపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఒక హోటల్లో పరిశీలనలో మూడు గృహ సిలిండర్లు అక్రమంగా ఉపయోగిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకు
WG: జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను నేడు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చ
KKD: జగ్గంపేట శివారులో పేకాట రాయుళ్లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు సమాచారం మేరకు సిబ్బందితో తనిఖీ చేపట్టగా, ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,150 స్వాధీనం చేసుకున్నారు. వీరిని రేపు