ATP: గుత్తి బీజేపీ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాయభయాన్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకాల్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కార్యకర్తలు సేవా
NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం నిర్వహించిన 66వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డి తెలిపారు. శిబిరానికి విచ్చేసిన 1000 మందికిపైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మెడిసిన్, భోజన వసతి ఏర
KRNL: ఆలూరులో మార్చి 28, 29 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ 21వ మహాసభలో నక్కి లెనిన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకు
PLD: ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అధికారం లేని సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గలేదని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మాచర్లలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అంటూ కూతలు కూస్తే సహించేది లే
TPT: ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి TTD 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలను సిద్ధం చేసింది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొని లడ్డూల ప్యాక
JGL: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్ష ఆదివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీ దప్పుల పద్మ నర్సయ్య, సీసీ సంతోష్, VOA నవభారతి, VO అధ్యక్షురాలు గుర్రాల వనిత ఆధ్వర్యంలో వి
TG: మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అడబిడ్డల అకౌంట్లలో పొదుపు సిరి.. తెలంగాణ ప్రగతికి ఇదే అసలైన దారి అని మంత్రి అన్నారు. ఇది కేవలం ప్రయాణం కాదు.. తెలంగాణ ఆడబిడ్డల గెలుపు అని పేర్కొన్నారు.
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ‘మదరాసి’ సినిమా బడ్జెట్ను రూ.115 కోట్ల నుండి రూ. 170 కోట్లకు పెంచారన్న ఆరోపణలతో నిర్మాత కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన కౌన్సిల్, నష్టపరిహారంగా ‘రమణ 2’ కథను సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలని మ
AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు పిలుపుతో తన కుటుంబమంతా
MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఓ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 217 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 32 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. వారికి భోజనం, రవాణా సౌకర్యాలను ఉచితంగా కల్పించారు. సర్పంచ్ రాంలాల్, కాంగ