NLG: ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వల్ల రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుళ్ళ వద్ద నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండడం దారుణమన
KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశి క్షణ మహా అభియాన్ శిక్షణలో భాగంగా బీజ
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. తన గర్ల్ఫ్రెండ్ మహికా శర్మకు కోటిన్నర విలువైన మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇది భారత్లోనే మొదటి మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ మోడల్ అని తెలుస్తోంద
MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్ రజనీకుమారి ఆదేశాల మేరకు ఆదివారం రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మండలంలోని పలు ప్రాంతాల్లో ఇసుక పెట్రోలింగ్ను నిర్వహిస్తూ నిఘా ఉంచారు. అనుమతి లేకుండా
WNP: యూడీ ఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడీ) నిబంధనల ప్రకారం దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ సూచించారు. ఆదివారం తన ఛాంబర్ నుంచి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. యూడీ బుల్ ఐడీలకు సంబంధించి పెండింగ్ లేకుండ
కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన స్వామివారి రథోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర
NLG: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతను పొందవచ్చునని మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. శ్రీత్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పంతో, ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ
TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో తన తమ్ముడు, బావమర్ది పేరు తీశారని.. సీఎం సోదరుడి అవినీతిపై విచారణకు సిద్ధమైతే, తానూ సిద్ధమేనని అన్నారు. తాను అవినీతి చేసుంటే హౌస్ కమిటీ కాదు.. సీబీసీఐడీ కాదు.. హైకోర్టు సిట
MNCL: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధి కోదండ రామాలయాన్ని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదివారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. శ్
GDWL: పాల ఉత్పత్తిదారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు. గద్వాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విజయ డైరీ ద్వారా ప్రభుత్వమే నేరుగా పాలను సేకరించాలన్నారు. ప్రైవేట్ దోపిడీని అరికట్టి,