NLG: బాలల హక్కుల పరిరక్షణ వేదిక నల్గొండ జిల్లా కో-కన్వీనర్గా నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మెరుగు పెద్దయ్య యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు ఆర్.వెంకట్ రెడ్డి నియామకం చేసినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను, బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.