HNK: జిల్లాలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, పేదల కాలనీలలో ప్రభుత్వం మౌల
NGKL: అచ్చంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆదివారం జరిగిన వేలంలో మార్కెట్గా అత్యధికంగా 1886.75 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. నాణ్యతను బట్టి క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.8,629 పలకగా, కనిష్ఠ ధర రూ.5,000గా నమోదైంది. మెజారిటీ రైతులు క్వింటాలుకు రూ.7,709 (మోడల్ ధ
BDK: వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్సై రమేశ్ హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని వారు సూచించారు. ఇవాళ పట్టణంలో నిర్వహించ
KMM: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జగన్నాధపురం సర్పంచ్ తాళ్లూరి స్వప్న అన్నారు. ఇవాళ చింతకాని మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర
AKP: ఎన్టీ రామారావు రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నక్కపల్లి మండలం బోదుగల్లంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కర
NLR: పొదలకూరు మండలం నావూరు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీని ఎన్టీఆర్ ఏర్పటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోజరతయ్య, కూన
HNK: హనుమకొండ DCC ఆఫీసులో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ హాజరై జెండాను ఆవిష్కరించారు. అనునిత్యం కాంగ్రెస్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి ప్రజా ప్ర
ADB: మార్చి 28న జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజీ కుదుర్చుకొని కేసులను పూర్తి చేసుకున్నారన్నారు. కేసుల
PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో “అరైవ్-అలైవ్ ఫేజ్-03″లో భాగంగా ఆదివారం పెద్దపల్లి మండలం రాంపల్లిలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. డా. అగర్వాల్ హాస్పిటల్ వైద్యులు సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించి, 20 మందికి కళ్లజోళ్లు అందించగ
MBNR: బాలానగర్ ఉషా కంపెనీ కార్మికులతో నిర్వహించిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం, యూనియన్ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువుర