MBNR: బాలానగర్ ఉషా కంపెనీ కార్మికులతో నిర్వహించిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం, యూనియన్ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక నేతలు పాల్గొన్నారు.