అస్సాం అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ‘ఐదు గ్యారంటీ’లతో ప్రజల ముందుకు వెళ్తోంది. ప్రధానంగా CAA రద్దు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహిణులకు రూ. 2,000 నగదు సాయం, టీ ఎస్టేట్ కార్మికుల కనీస వేతనం రూ. 365కు పెంపు, 5 లక్షల ఉద్యోగాల కల్పన వంటి హ
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం రాబోయే పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ 30-35% వరకు ఎస్సీ ఓటర్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు, ఘర్షణలకు నిలయం
MBNR: జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా, కొల్లూరును మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించతలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి పిలుపునిచ్చిన సాధన సమితి నేతలు డాక్టర్ రమేశ్ నాయక్, కృష్ణ యాదవ్లను పోలీసు
ADB: స్వయం సహాయక సంఘాల మహిళలు తప్పనిసరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని నక్కలవాడ గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని నక్కలవాడ గ్రామంలో APM గణేష్ ఆధ్వర్యంలో SHG మహిళలకు అమ్మ అక్షరమాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం చదువు ప్రాముఖ
NLR: మహావీర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మాంసం విక్రయించే కేంద్రాలు మూసివేయాలని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్ ఆదివారం తెలియజేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని
తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నెల్లబల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన పుదూరుకు చేరుకుని టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేస్త
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ పదవులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ అన్వేష్ తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నవారు ముగ్
KMM: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కార్
KRNL: హొలగుందలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని, ప్రజా సమస్య
కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామపంచాయతీలో కాంట్రాక్టు లేబర్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు పిలవకుండా అధికారులకు అనుకూల వ్యక్తులకు పనులు అప్పగిస్తున్నారని, గత నాలుగేళ్లుగా ఫిర్యాదులు చేస