ADB: స్వయం సహాయక సంఘాల మహిళలు తప్పనిసరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని నక్కలవాడ గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని నక్కలవాడ గ్రామంలో APM గణేష్ ఆధ్వర్యంలో SHG మహిళలకు అమ్మ అక్షరమాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం చదువు ప్రాముఖ్యతను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో CC భాస్కర్, VOA మనోహర్, తదితరులు ఉన్నారు.