కృష్టా: తెలుగు ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇవాళ గుడివాడలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, టీడీపీ జెండా ఎగరవేశారు. సమ
AP: తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో జరిగే గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు. రేపు లక్ష టిడ్కో ఇళ్లని పంపిణీ చేయనున్
ATP: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ, జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూ
CTR: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ బినామీల పేరుతో 90 పైసలకే భూములు ఇచ్చేస్తుందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బూత్ కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో అధికార పార్టీ నే
ADB: బజరత్నూర్ మండలంలోని పిప్రీ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.89 లక్షల 60 వేలు నిధులు మంజూరు చేయటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. బోథ్ MLA అనిల్ జాదవ్ చొరవతో గ్రామానికి నిధులు మంజూరు చేయటం జరిగిందని అన్నారు
NZB: జాతీయ లోక్ అదాలత్లో 5,662 కేసులు పరిష్కారం అయినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారికి రూ.31,82,649 తిరిగి బాధితులకు అందజేశామన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్
SKLM: మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా నౌపడలో సోమవారం జరగనున్న భారీ బహిరంగ సభకు పోలీసుల అనుమతి లభించిందని టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ నాయకులు, క
SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లి, సారంపల్లి, అంకిరెడ్డిపల్లి, బద్దెనపల్లిలో అమ్మకు అక్షరమాల పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని 23,375 మంది నిరక్షరాస్య మహిళలకు అమ్మకు అక్షరమాల కార్యక్రమం కింద మూడు నెలలపాటు
NTR: క్రైస్తవుల పవిత్ర పర్వదినమైన మట్టల ఆదివారం(Palm Sunday) సందరభంగా విజయవాడలో పలు చర్చిల్లో ఆదివారం విశేష ప్రార్థనలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహించారు. Jesus Christ యెరూషలేములోకి ప్రవేశించిన దినాన్ని స్మరించుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన
TG: HYDలోని గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆశావర్కర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి.. ఇప్పుడు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వివరించారు. ఈ విషయంపై అసెంబ్లీని ముట్టడించిన