SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లి, సారంపల్లి, అంకిరెడ్డిపల్లి, బద్దెనపల్లిలో అమ్మకు అక్షరమాల పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని 23,375 మంది నిరక్షరాస్య మహిళలకు అమ్మకు అక్షరమాల కార్యక్రమం కింద మూడు నెలలపాటు పుస్తకాలు అందజేసి పాఠాలు బోధించామన్నారు. నేడు పరీక్ష నిర్వహించగా 12 వేల మందికిపైగా హాజరయ్యారన్నారు.