KMM: ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 8 లోపు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న దరఖాస్తును ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.