NTR: మైలవరంలోని బంధగార రోడ్డులో శ్రీరాముల వారి ఆలయం వద్ద వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి ఏడాది ఈ రోడ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది వివాదాలకు దారి తీసే విధంగా కాలువలోని
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుంచి నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం వరకు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్. నీ క్రమశిక్షణ, కుటుంబంపై బాధ
తెలుగు వారందరికీ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని నశింపజేసి.. ధర్మాన్ని ప్రతిష్టింపజేయడానికే శ్రీరామ అవతారం అని గుర్తుచేశారు. కష్టాలొచ్చినా ధర్మానికే నిలబడిన శ్
VSP: పెందుర్తి పరిధిలో ముగ్గురు వృద్ధులను దారుణంగా హత్య చేసిన నిందితుడు చందాక రాంబాబుకు జిల్లా మహిళా కోర్టు జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. కొత్త భవనాల వద్ద కాపలా ఉన్న వృద్ధ దంపతులతో పాటు మరో వృద్ధురాలిని నిందితుడు హత్య చేసినట్
NRPT: ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ సర్వేలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించేలా పని చేయాలని డీఈవో గోవిందరాజు అన్నారు. నారాయణపేటలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శిక్షణపై పూర్తి అవగాహన
నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో ఉన్న శ్రీ సంతోషిమాత సాయి బాబా దేవాలయంలో శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సాయిబాబాకు అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 7:45 గంటలకు ధ్వజార
ATP: గార్లదిన్నె మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సతీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్
MLG: జిల్లా ప్రజలకు BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు మన భారత సంస్కృతి, హిందుత్వం యొక్క శాశ్వత చిహ్నం అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహన
TG: సీతారాములు ఒకే ఆత్మగా మసిలిన ఆదర్శదంపతులు. వారు ఇద్దరు కాదు.. ఒక్కరే అని చెప్పడానికి రామాయణమంతా నిదర్శనమే! వారి ప్రేమానురాగాలు, దాంపత్య జీవితాన్ని గురించి బాల, అయోధ్యకాండల్లో అందంగా వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల సీతారాముల ఏకత్వాన్ని,
HYD: మూసీ ప్రాజెక్టుపై మాజీమంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రాజెక్టుకు DPR ఉంటే వెంటనే సభ ముందు ఉంచండి, లేదంటే ప్రజలకు వాస్తవాలు చెబుతాం’ అని హెచ్చరించారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, 5 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేయడం వెన