NZB: ఆదర్శ పాఠశాలలో మంగళవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు పార్లమెంటరీ విధానాలను ప్రతిరూపంగా ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. మినిస్టర్ నవ్య నందిని, ప్రతిపక్ష సభ్యురాలు రసజ్ఞ, ప్రైమ్ మినిస్టర్ చైత్ర, ప్రతిపక్ష అభ్యర్థి శ్రీనిత విద్యా విధానాలు, పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులపై ప్రశ్నలతో చర్చను రసవత్తరంగా మార్చారు.