MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఆదివారం ఆయన కిష్టాపూర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాలను సందర్శించి నిర్వాహకుల నుంచి వివరాలు
SKLM: ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జడ్పీ ఛైర్పర్సన్ విజయ అన్నారు. ఆదివారం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి,
విశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘన సన్మానం జరిగింది. పోర్ట్ యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదివారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిటైర్డ
GDWL: బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పి, బడ్జెట్లో ఇప్పుడు కేవలం రూ.12,511 కోట్లు కేటాయించడం అంటే బడుగు బలహీన వర్గాల గొంతు కోయడమే అని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయ
HNK: తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హన్మకొండకు చెందిన అడ్వొకేట్ సహోదర్ రెడ్డి విజయం సాధించి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో నిబద్ధతతో సేవలు అందిస్తూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని ప
WGL: గ్రేటర్ వరంగల్ 15,16,17వ డివిజన్ల పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం స
PDPL: రేపు పెద్దపల్లిలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు, పెద్దపల్లి సర్కిల్ SE గంగాధర్ తెలిపారు. విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్,
ASF: భారత దేశ స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని DYIF జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్ అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. అదేవిధంగా విద్
BDK: జిల్లాలో గ్యాస్ సరఫరా విషయంలో గ్యాస్ ఏజెన్సీల తీరుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మారేడుమిల్లి, భద్రాచలం ప్రాంతాల గ్యాస్ ఏజెన్సీలు కలిసి సిలిండర్ల సరఫరాలో అవకతవకలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు
KRNL: పార్టీకి బలం, బలగం సోషల్ మీడియా సైనికులేనని ఎమ్మెల్యే విరుపాక్షి, తనయుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇవాళ చిప్పగిరిలో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం సోషల్ మీడియా సైనికుల బాధ్య