అన్నమయ్య: కురబలకోటలో ఈనెల 25న సంత, రూములకు వేలం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గంగయ్య యాదవ్, కార్యదర్శి రామప్ప తెలిపారు. కురబలకోటలోని వారపు, దినసంతతో పాటు పంచాయతీ అద్దెరూములకు బుధవారం వేలం జరుగుతుందన్నారు. వారపు, దినసంతకు రూ. 40,000, చిన్న అద్దె రూములకు రూ. 20.000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలని కోరారు.
Tags :