అనంతపురం జిల్లా BJP అధ్యక్షుడు కొనకొండ రాజేష్ను జల్లిపల్లికి చెందిన వడ్డే రామాంజనేయులు కలిశారు. సీపీఐకి రాజీనామా చేసి వచ్చిన ఆయనకు రాజేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలన నచ్చ
NLR: గూడూరు పరిధిలోని కొత్త కోడూరు బీచ్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో సమీప పరిధిలో విద్
VSP: సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సేవలు అందిస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ పిలుపునిచ్చారు. ఆదివారం హోటల్ దసపల్లాలో ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో వివిధ
AKP: మునగపాక(మం) తోటాడ సెంటర్లో గ్యాస్ సిలిండర్ లీకేజీతో చికెన్ షాప్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కనకదుర్గ చికెన్ సెంటర్లో మంటలు వ్యాపించి సుమారు 20 కోళ్లు, సామాగ్రి, విద్యుత్ మీటర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో
పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సిద్దగోని రవి (52) ఆదివారం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి
MNCL: నెన్నెల మండలంలోని గిరిజన బాలల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆదివారం హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు. తమ సమస్యలపై AISB నాయకులకి చెపితే హాస్టల్ వార్డెన్ బెదిరిస్తున్నారని వాపోయారు. తమకి సరిగ్గా భోజనం పెట్టడం లేదని, సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా భోజనం
TG: నర్మెట్ట ఫ్యాక్టరీ కొడంగల్కు తరలించగలిగేవాణ్ని కానీ చేయలేదని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధికి అంకితం అవుదామని సూచించారు. KCR, KTR, హరీష్తో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండచ్చని.. కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అ
WNP: గ్రామ అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యము అంతే ముఖ్యమని రంగాపురం సర్పంచ్ హేమలత కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో అపోలో, సరోజినీ, భారత్ కంటి ఆసుపత్రుల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం గ్రామంల
MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలాగా కాకుండా అంకెలనే మార్చడం లాగా ఉందని మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఇవాళ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటా
MHBD:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలాగా కాకుండా అంకెలనే మార్చడం లాగా ఉందని మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఇవాళ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటా