MBNR: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ శనివారం మహబూబ్నగర్లో వామపక్షాలు, ప్రజాసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. యుద్ధం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, తక్షణమే దాడులు ఆపి చర్చలు జరపాలని CPM నేత పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశార
TPT: మాజీ సీఎం జగన్పై టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహిళల ఆస్తి హక్కుల అంశంపై జగన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్ప
ప్రకాశం: కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల కాలంలో పట్టణంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై, ఉక్కపోతకు అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కొంత మేర ఉపశమనం పొందారు. అయితే ఉరుములు, మెరుపులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగల
PPM: కోర్టుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా SP మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఎస్.కోటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డ
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. APIIC భూముల మ్యుటేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 51,603 ఎకరాల భూములను వెబ్ ల్యాండ్లో APIIC పేరుతో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. APIIC ఆధీనంలోని 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను 22A నుంచి తొలగించాలని ప్రభు
NGKL: చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.1,57,000 విలువైన CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు పొదిలి బాలరాజు ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ప్రజల
SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో రైతులు సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. స్థానిక రైతు వేదికలో ఇవాళ జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులు వీక్షించారు. ఇందులో రైతు భరోసా నిధులు విడుదలపై ప్రకటించడంతో రైతులు హర్షం వ్
NDL: శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులు వరుసలో రావడంలేదని ప్రశ్నించిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులో ఎక్కించి దోర్నాల వరకు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో టమోటా, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలివీడు మండలంలో నష్టపోయిన తోటలను సీపీఐ నాయకులు పరిశీలించి, రైతులకు వెంటనే పరిహారం, పంట బీమా చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ