PPM: కోర్టుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా SP మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఎస్.కోటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కూడా పాల్గొన్నారు.