సత్యసాయి: రాష్ట్రంలోని చేనేత కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళాను ఆమె సందర్శించారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ. 4,000 పెన్షన్, ఏప్రిల్ నుంచి ఉచిత విద్యు
BPT: పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్లలో వివిధ ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్
VSP: గాజువాకలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలపై నాయకులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయక
TPT: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాల
గ్యాస్ కొరతతో తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ నిలిచిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గడంతో మూడేళ్లుగా ఇస్తున్న ఉచిత లడ్డూల తయారీకి బ్రేక్ పడింది. అయితే భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయంగా
TG: తమది రైతు రాజ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా పామాయిల్ సాగు చేయొచ్చని తెలిపారు. రైతులు పామాయిల్ సాగు వైపు దృష్టి పెట్టాలని సూచించారు. పామాయిల్ ఫ్యాక్టరీని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. రైతుల కోసం సీఎం రేవంత్
కొందరు రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించే నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వీటిని ధరిస్తే కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రాభంగం కలుగుతుంది. జీన్స్ బిగ
TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ‘తపసుపల్లి నుంచి కొండపాకకు నీళ్లు అందించాలి. దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. మల్లన్న సాగర్ భూములు ఇ
MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మరణించారు. ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావులు ఆదివారం గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలోని ఆయన ఇంటికి వెళ్లి ఆయన చిత్ర
SDPT: ప్రజా పాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రైతుల కోసం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్