సూడాన్ సైన్యం, పారామిలిటరీ ఫోర్స్ మధ్య భీకరపోరు జరిగింది. ఈ క్రమంలో 13 మంది చిన్నారులు సహా 64 మంది మృతి చెందారు. కాగా 2023 ఏప్రిల్లో సైన్యం, ప్రత్యర్థి పరామిలటరీ బలగం ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ మధ్య అధికార పోరు మొదలై దేశవ్యాప్తంగా యుద్ధంగా మార
MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మురళి, ఆంజనేయులు, శేఖర
NLR: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస ప
TG: రాష్ట్రానికి వాతావరాణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల దాటికి… పంట నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మార్చి 24, 25 తేదీల్లో ఉరుములు, మెరుప
VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామ సమీప తోటల్లో జూద శిబిరంపై ఆదివారం సాయంత్రం SI సాగర్ బాబు దాడి చేశారు. జూదం ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.42,420 నగదును, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పరిసరాల్లో పేకాట ఆడిన, ఆడటానికి ప్రో
AP: చెన్నైకి చెందిన సుబ్బారావ్ అపెరల్స్ సంస్థ టీటీడీ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.కోటి భారీ విరాళం అందించింది. తిరుపతిలో దాత జె.రాజారమేష్ ఈ విరాళం చెక్కును అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు
KNR: మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామంలో ప్రపంచ జల మహోత్సవ పక్వాడ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక సారధి వడ్లకొండ అనిల్ కుమార్ బృందం నీటి వినియోగం, వృథా నీటిని అరికట్టడం తదితర అంశాలపై సాంస్కృతిక సారధి కళాబృందం పాటలు పాడుతూ.. ఉత్సవా
GDWL: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగు
SRPT: గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ట్రాక్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ
NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలోని నాపరాతి గనుల్లో నిర్వహిస్తున్నపేకాట స్థావరంపై ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9,500 నగదును స్వాధీనం చ