TG: గత 2 సంవత్సరాల్లో TG-iPASS ద్వారా 3,903 పరిశ్రమలకు క్లియరెన్స్ ఇచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో MLC మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆమోదం మరో 1,164 యూనిట్లు దాఖలయ్యాయన్నారు. వీటితో లక్షా 5 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సమకూరుతాయన
AKP: రానున్న శ్రీరామ నవమి సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. 101 పంచాయతీల్లోని రామ మందిరాల్లో కల్యాణోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరార
SKLM: ఆమదాలవలసలోని కొత్త రోడ్డు ప్రాంతంలో ఎమ్మెల్యే రవికుమార్ సోమవారం పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి డోర్ టు డోర్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ప్లాంట్ ప్ర
పాక్లో భారత గూఢచర్య నేపథ్యంతో వచ్చిన ‘ధురంధర్ 1 & 2’.. అక్కడి అధికారుల గుండెల్లో గుభేల్ అనిపిస్తున్నాయి. సినిమాలోని ట్విస్టులతో భారత్ కోసం ఎవరు గూఢచర్యం చేస్తున్నారో అనే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరాచీలోని ల్యారీలో పో
W.G: వైసీపీ రీజనల్ కో- ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్కు తణుకు వైసీపీ నాయకులు సోమవారం స్వాగతం పలికారు. భీమవరంలో YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి వెళ్తున్న పార్టీ రీజినల్ కో- ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ మార్గమధ్యలో మాజీ మంత్రి డా. కార
GNTR: పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం గుంటూరు పట్టణంలో గల హిందూ పాఠశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుప్రక్కల జిరాక్స్ మ
JN: బీజేపీ అధిష్టాన పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయల్దేరిన పాలకుర్తి బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడుతూ.. 6 గ్యారెంటీల హామీలను నెరవేర్చాలని ప్రజల పక్షాన కోట్ల
SKLM: సంతబొమ్మాళి మండల విద్యుత్ వినియోగదారులకు రేపు 33/11 KV నౌపడ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ తెలిపారు. కొత్త బ్రేకర్ ఏర్పాటు, కొత్త లైన్ పనులు జరుగుతున్నందున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 KV నౌపడ
‘ధురంధర్ 2’ విజయంతో నటుడు గౌరవ్ గేరా తన పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు. 1998లో కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల గురించి తల్లిదండ్రులకు రాసిన లేఖను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ముంబై వచ్చిన కొత్తలో భవిష్యత్తుపై స్పష్టత లేకున్నా,
PPM: పాచిపెంట మండలం మోసురులో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రతిష్ఠ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరైన సంధ్యారాణి జ్యోతి వెలిగించి శివలింగం ప్రతిష్ఠ పూజ