JGL: మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామ గండి హనుమాన్ దేవాలయ హుండీలను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు లెక్కించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా రేపు ఉదయం భక్తులు 11 రోజుల దీక్షలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక పూ
KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్రావు పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న చిగురుమామిడి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ బూత్ అధ్యక్షుడు దొంత కరుణాకర్తో సహా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అర
RR: గచ్చిబౌలి వైపు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్పై ఒక కారు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాల స్లోగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే పన
పల్నాడు: కారంపూడి మండలం ఆదినారాయణ కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 24న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ
SRCL: రాచర్ల గొల్లపల్లిలో సోమవారం ఉదయం మూగజీవాలకు గాలి కుంటు నివారణ టీకాలు వేశారు. సర్పంచ్ కొండ రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారిని రేణుక పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా టీకాలు వేశారు. మూగజీవాల పెంపకందారులు ఆధార్ కార్డుతో ఆధా
NZB: స్వాతంత్య్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో యోగా టీమ్ చిన్నారులు సోమవారం ఆయనకు నివాళి అర్పించారు. ముగ్గులతో ఆయన చిత్రపటాన్ని వేసి, త్యాగాలను స్మరించుకున్నారు. యోగా శిక్షకులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. మ
KMR: అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణును సోమవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అవినీతి, అరాచక, కమిషన్ల పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరె
ADB: ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం జరిగిందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఫి
E.G: కడియంలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ సమారోప్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా భాజపా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం, ప్రశిక్షణకు సంబంధించిన
PDPL: బీజేపీ ‘చలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్కు బయలుదేరిన జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను వ