AP: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. పేద విద్యార్థులకు భోజనం పెట్టడంపై గరికపాటికి ఎందుకు బాధ అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా ఇటువంటి వ్యాఖ
SRD: పటాన్ చెరువు పారిశ్రామిక వాడలోని తోషిబా పరిశ్రమ యాజమాన్యంతో కార్మికులు కార్మికులకు మేలు జరిగే విధంగా చారిత్రాత్మకమైన ఒప్పందం జరిగిందని తోషిబా పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు. తోషిబా పరిశ్రమకు,CITUకు 25 సంవత్సరాల బంధం ఉన
PDPL: GM ఆఫీస్ ప్లే గ్రౌండ్లో హుయాన్ చుంగ్ కుంగ్ ఫూ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. మాస్టర్ రాజేశం పర్యవేక్షణలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ప్రతిభకనబరిచిన 10 మందికి ఎల్ల
అనంతపురంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి వేమన మాట్లాడుతూ.. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్ఏ జిల్లా ఉపాధ
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హాజరై, వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించార
ELR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉంగుటూరు మండలం చేబ్రోలు గీతాంజలి పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్
MDK: బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి బయలు దేరిన బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్తో పాటు బీజేపీ నాయకులను సోమవారం మెదక్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవి
HNK: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ధరణి, పెన్షన్లు, రేషన్ కార్డ
KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మధు మోహన్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజలు సమస్యల పైన ఇచ్చి
NRML: 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి సోమవారం తెలిపారు. ఎంపికలు మూడు దశల్లో జరుగుతాయనీ, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మార్చి 28న నిర్మల్లో జి