శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హాజరై, వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించార
ELR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉంగుటూరు మండలం చేబ్రోలు గీతాంజలి పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్
MDK: బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి బయలు దేరిన బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్తో పాటు బీజేపీ నాయకులను సోమవారం మెదక్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవి
HNK: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ధరణి, పెన్షన్లు, రేషన్ కార్డ
KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మధు మోహన్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజలు సమస్యల పైన ఇచ్చి
NRML: 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి సోమవారం తెలిపారు. ఎంపికలు మూడు దశల్లో జరుగుతాయనీ, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మార్చి 28న నిర్మల్లో జి
MBNR: మిడ్జిల్ మండలంలోని లింబ్యతండాలో సోమవారం పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. గ్రామ సర్పంచ్ మన్ని శంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ జీవాల
VZM: బొబ్బిలి మండలం జె.రంగరాయపురం గ్రామ రైతు వంగపండు రామారావు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు నాటుబండి పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం గ్రామ పెద్దలతో కలిసి వంగపండు రామారావును పరామర్శించారు. వ
ATP: తాడేపల్లిలోని YSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్ల
TG: ఢిల్లీలాగా మన రాష్ట్రం కాలుష్య నగరంగా మారకూడదనే హిల్ట్ పాలసీ తెచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ‘హిల్ట్ పాలసీపైనా ఆరోపణలు.. అభివృద్ధికి అడ్డంకులు. సిటీ నుంచి బయటకు వెళ్లేందుకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తాం. వీటికి భూమి కూడా ఎక్కువ అవసరం