AP: అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CM చంద్రబాబు, ఆయన బినామీలు కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. కేవలం డిజైన్లు గీసి ఇవ్వడానికే రూ.401 కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించింది. ఇష్టానుసారం ధరలు పెంచేసి తమకు నచ్చినవ
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నాయకులను దేవరకద్ర పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే
TG: మూసీ పరివాహక ప్రాంత వాసులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘ఎవరినీ నిరాశ్రయులను చేయడం లేదు. బాధితులకు పునరావాసం కల్పిస్తాం. విద్య, వైద్యం అందిస్తాం. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకారం అందిస్తాం. ఏ ఒక్కరికీ న
VKB: కోడంగల్ పట్టణంలో ‘పేదల తిరుపతి’గా పేరొందిన శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి 46వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఇవాళ స్వామివారి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో
SRD: విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో విద్యా భారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గ
కోనసీమ: విద్యావేత్త, సామాజిక సంస్కర్త దొమ్మేటి వేంకటరెడ్డి ఆశయాలు అనుసరణీయమని కొత్తపేట MLA బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఇవాళ ఆయన నివాళులర్పించారు. దొమ్మేటి వేంకటరెడ్డి శెట్టిబలిజ సమాజంలో విద్యాభి
HYD: వెంగళరావునగర్లోని జవహర్నగర్ వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు అసిఫ్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలర్పించిన మహానేత అని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా త
MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ పరిధిలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా
W.G: ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని PRTU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలం, M. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడులో వారు మాట్లాడుతూ.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని 1:49 నుంచి 1:40కి కుది
TG: కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘సిటీలో ఉన్న పరిశ్రమలను తరలిస్తే.. ఆ భూములను మల్టీ జోన్లుగా వినియోగించుకోవచ్చు. పంజాగుట్ట, హైటెక్సిటీ, జూబ్లీహిల్స్ల్లో ఎలివేటెడ్ కారిడార్లు..