WGL: వరంగల్ నగరంలో గతంలో ఉన్న ఆజాంజాహి మిల్లు ఎంతో మందికి ఉపాధి కల్పించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కౌన్సిల్లో ఆయన మాట్లాడుతూ… ఓరుగల్లు వస్త్ర పరిశ్రమకు గత పూర్వ వైభవం తీసుకురావాలని మాజీ సీఎం కేసీఆర్ మెగా
VZM: తెర్లాం మండలంలోని బూరిపేట గంగాడ రహదారి పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దీర్ఘకాలంగా దెబ్బతిన్న రోడ్డుతో రాకపోకలు కష్టంగా మారిన పరిస్థితికి ఇప్పుడు పరిష్కారం కనిపిస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమై వేగంగా సాగుతున
AKP: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, టీబి యూనిట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. వ్యాధిని ప్ర
వెలిగండ్ల మండల కేంద్రంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమ
VKB: చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ HYD జూబ్లీహిల్స్లోని వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రం
KDP: ఎర్రగుంట్లలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రైలులో మహిళ వద్ద బంగారు నగలు చోరీ జరగటంతో.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గుంటూరు-తాడిపత్రి మార్గంలో ధర్మవరంలో ఈ ఘట
చమురు ధరల పెరుగుదల అందరిపై ప్రభావం చూపనుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా భారమై నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. మనం వాడే టూత్పేస్ట్, సబ్బులు, పాలిస్టర్ దుస్తుల తయారీలో పెట్రోకెమికల్స్ వాడతారు. ఈ క్రమంలో వాహనం లేకపోయినా చమురు ధరలు సామాన్యుల బడ్జె
PLD: సత్తెనపల్లిలోని సీపీఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు సోమవారం జరిగాయి. 23 ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలు చిరస్మరణీయమని పార్టీ పట్టణ కార్యదర్శి వల్లెం లక్ష్మీ చెన్నకేశవరావు కొనియ
అనంతపురం నేషనల్ పార్కును PPP విధానంలో అభివృద్ధి చేసి మూడు నెలల్లో సరికొత్త మార్పులు చూపిస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. శిల్పారామం నుంచి రూ. 2.62 కోట్లతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. గత ప్రభుత్వ హయాంలో