ATP: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో శిల్పారామంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫుడ్ కోర్టులు, చేతివృత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించా
KRNL: నందవరం మండలం నాగలదిన్నె జెడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ బాలసాహిత్యవేత్త, బహు గ్రంథకర్త, బాలబంధు గద్వాల సోమన్నను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం – 2026 సీఎం చంద్రబాబు చ
SRCL: వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలది మంది భక్తులు తరలివచ్చి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు భారీగా
NDL: కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న సంజామలకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్లకు కారు ఢీకొంది. ఉయ్యాలవాడలో పదవ తరగతి పరీక్షల బందోబస్తు చూసుకొని, నొస్సం జడ్పీ హైస్కూల్ వద్దకు వెళ్తుండగా
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామంలో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పథకాలను రాయితీలను గూర్చి ఇంటింటికి వెళ్లి వివరించారు. సూపర్ సిక్స్ హామీలలో భాగం
NLR: అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో వరి, పత్తి పంటలు నష్టపోయాయి. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభావిత పొలాలను పరిశీలించారు. సుమారు 2000 ఎకరాల వరి, 350 ఎకరాల పత్తి పంట నష్టం జరిగిందని రైతులు తెలిపారు. బాధితులను ఆదుకుంటామన
PDPL: కమాన్పూర్ జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన మండల స్థాయి ‘రీడింగ్ ఛాంపియన్షిప్’ పోటీల్లో రొంపికుంట ఎంపీపీఎస్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన హర్షిణి, మెహెరా, ఆదర్శ్లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్
WGL: వరంగల్ నగరంలో గతంలో ఉన్న ఆజాంజాహి మిల్లు ఎంతో మందికి ఉపాధి కల్పించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కౌన్సిల్లో ఆయన మాట్లాడుతూ… ఓరుగల్లు వస్త్ర పరిశ్రమకు గత పూర్వ వైభవం తీసుకురావాలని మాజీ సీఎం కేసీఆర్ మెగా
VZM: తెర్లాం మండలంలోని బూరిపేట గంగాడ రహదారి పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దీర్ఘకాలంగా దెబ్బతిన్న రోడ్డుతో రాకపోకలు కష్టంగా మారిన పరిస్థితికి ఇప్పుడు పరిష్కారం కనిపిస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమై వేగంగా సాగుతున
AKP: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, టీబి యూనిట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. వ్యాధిని ప్ర