MNCL: లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలోని 7 వార్డు ఆంధ్ర బోర్ కెనాల్ మరమ్మత్తులు వేగంగా జరుగుతున్నాయని మునిసిపల్ ఛైర్మన్ దొంత అంజలి ఏడవ వార్డు కౌన్సిలర్ బోడ రాజు వెల్లడించారు. సోమవారం వారు ఆంధ్ర బోర్డు కెనాల్ మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు
విశాఖపట్నం కలెక్టరేట్లో సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి దొమ్మేటి కృషి చేశారని, ఆయన సేవలను
NGKL: ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పెద్దకొత్తపల్లి మండల బీజేపీ అధ్యక్షులు దేశమోని పరశురాముడు అనారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సోమవారం హైదరాబాద్లో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక
సత్యసాయి: పుట్టపర్తిలో ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్
HNK: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) అనుబంధ విభాగాల జాతీయ స్థాయి సమావేశం ఏప్రిల్ 7న ముంబైలో నిర్వహిస్తామని హనుమకొండకు చెందిన MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా MRPS భవిష్యత్ కార్యాచరణ, పేదల సంక్షేమం, కుల వి
ATP: అనంతపురం కలెక్టరేట్లో ఇవాళ జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మలోల చలివేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడు
CTR: వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ పరిధిలోని D.R.N కండ్రిగలో ఉన్న శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, పుష్పాలంకరణ, హారతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తు
KMM: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్ పేరుతో బీసీ వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని TRP తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. బీసీల అ
AP: అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CM చంద్రబాబు, ఆయన బినామీలు కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. కేవలం డిజైన్లు గీసి ఇవ్వడానికే రూ.401 కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించింది. ఇష్టానుసారం ధరలు పెంచేసి తమకు నచ్చినవ
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నాయకులను దేవరకద్ర పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే