RCBని దక్కించుకోవడంపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా IPL ప్రపంచ క్రీడారంగంలో పవర్హౌస్గా ఎదిగిందని, RCB వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం IPL ఛాంపియన్గా ఉన్న ఈ జట్టు, త్వరలో జరగబోయే మ్యాచ్తో టైటిల్ వేటను మొదలుపెట్టనున్న తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.