KMM: మధిర మండలం ఆత్కూరులోని అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారం
KKD: యూ. కొత్తపల్లి మండలం గోర్స సీతారామస్వామి ఆలయ భూముల వివాదం సోమవారం ముగిసింది. కొమరగిరిలోని 19.95 ఎకరాల భూములపై నెలకొన్న సుదీర్ఘ వివాదంపై స్పందించిన దేవాదాయశాఖ బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలం ద్వారా రూ. 10 లక్షలకు పైగా ఆదాయం లభించింది. ఈ కార్యక
కోనసీమ: శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం బీసీల పట్ల సీఎం చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఇవాళ అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద వెంకటరెడ్డ
KRNL: ఆదోని మండలం సాదాపురంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదోని టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు ఇవాళ పాల్గొని రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అంబటి వెంకటేశ్వర్లు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల నిమిత్తం నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నార
కడప: మండల నూతన తహసీల్దార్గా మహబూబ్ చాన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుండుపల్లి, రాజంపేట మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన ఆమెకు పరిపాలనలో మంచి అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృ
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో జరిగిన 84వ రోజు కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని కో
కోనసీమ: దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా రావులపాలెంలో వైసీపీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మ
అనంతపురం జిల్లాలో 2027 జనాభా గణన ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండ్ల జాబితా, గణనపై మొదటి విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈసారి గణన పూర్తిగా డిజిటల్ విధ
సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వెలిసిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులతో కలిసి పోలీసులు సోమవారం తొలగించారు. మున్సిపాలిటీ అధికారులు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. రహదారిపైకి చొచ్చుకొచ్చిన దుక