NDL: కోయిలకుంట్లలో సంత మార్కెట్ నిర్వహణకు బుధవారం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వరప్రసాదరావు తెలిపారు. మార్కెట్ గేటు రుసుం వసూలుకు ఆసక్తి గల వారు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈవో ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.