MBNR: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో విద్యార్థి ఎండి ఫిరోజ్ 100/100 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించారు. నిఖిల్ ఏడవ ర్యాంకు, అవినాష్ 66వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా వారిని అభినందించారు.